మాస్ కా బాప్, నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' చిత్రం తర్వాత మంచి జోరు మీదున్న సంగతి తెలిసిందే. 'అఖండ'తో ఇండస్ట్రీకి ఊపిరి పోసిన బాలయ్య...ఆ తర్వాత...
Read morehttps://twitter.com/ISmartNani94/status/1495654468523864064 ఏమైనా జగన్ క్యాంప్ తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేం. తాము అభిమానించి..ఆరాధించే జగన్ ను పల్లెత్తు మాట అన్నంతనే.. సదరు నేత మీద 360 డిగ్రీల్లో టార్గెట్...
Read moreవంశీకృష్ణ యాదవ్ అనే ఓ ఎమ్మెల్సీ విశాఖ కేంద్రంగా రాజకీయాలు నిర్వహించే వ్యక్తి నిన్నమొన్నటి వేళ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఆ వీడియో ఆధారంగా రాస్తున్న...
Read moreఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించారు. సోమవారం వేకువన ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికే...
Read moreఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు వర్సెస్ జగన్ సర్కార్ అన్న తీరులో నడిచిన వ్యవహారం చివరకు చర్చలతో...
Read moreనరసాపురంలో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్స్యకారుల అభ్యున్నతి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై పవన్ విరుచుకుపడ్డారు. జగన్...
Read moreజనసేన అధినేత పవన్ కల్యాణ్ నర్సాపురం పర్యటనలో అపశ్రుతి దొర్లింది. ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా ఆయన ఒక్కసారిగా కారుపైనే పడిపోయారు. మత్స్య కార్మికుల హక్కుల కోసం...
Read moreతెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరు కావడం చర్చనీయంగా మారింది. చాలాకాలంగా...
Read moreగిల్లితే గిల్లించుకోవాలి..ఇదొక ఫేమస్ డైలాగ్.. పోకిరీ సినిమాలో ప్రకాశ్ రాజ్ అనే ఓ విలక్షణ నటుడు చెప్పే డైలాగ్. ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ పెద్దలకు తాము దగ్గర...
Read moreఇవాళ జనసేన నేతృత్వాన చలో నరసాపురం కార్యక్రమం చేపట్టి..అనంతరం మత్స్యకార అభ్యున్నతి సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటికే రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు....
Read more