కేసీయార్ జోరు ఒక్కసారిగా తగ్గిపోయిందా ? అవుననే అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. నల్గొండ బహిరంగసభ జరిగి నాలుగు రోజులైపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు కేసీయార్ చప్పుడు చేయలేదు. అసెంబ్లీ...
Read moreకాళేశ్వరం ప్రాజెక్టు కథ కంచికి చేరినట్లేనా ? అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడింది చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇదే సమయంలో...
Read moreతెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదికతో మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున పడేసిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్ల పేరుతో గత ప్రభుత్వం...
Read moreతెలంగాణ సీఎం కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు మరింత పెంచారు. నిన్న మొన్నటి వరకు నీటి ప్రాజెక్టులను టార్గట్ చేస్తూ వచ్చిన ఆయన తాజాగా...
Read moreరాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులుండరనే నానుడి చాలా పాపులర్. ఇపుడది తొందరలోనే తెలంగాణాలో మరోసారి నిజమయ్యేట్లుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్, బీజేపీ...
Read moreనల్గొండలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలకు అసెంబ్లీ వేదికగా...
Read moreతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాలికి గాయం కావడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ...
Read moreతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సాగునీటి ప్రాజెక్టులపై నీటి పారుదల శాఖా మంత్రి...
Read moreహెచ్ఎండీఏ కీలక అధికారిగా (మాజీ డైరెక్టర్) వ్యవహరించిన శివబాలక్రిష్ణ ఇంటి మీద ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించటం భారీ ఎత్తున ఆస్తుల్ని గుర్తించటం తెలిసిందే. ఆయన అవినీతి...
Read moreతెలంగాణాలో ప్రభుత్వం మారగానే ఒక్కో ఐఏఎస్ అధికారి బాగోతం బయటపడుతోంది. ముందు సోమేష్ కుమార్, తర్వాత అర్వింద్ కుమార్, తాజాగా రజత్ కుమార్ వ్యవహారం వెలుగుచూస్తోంది. వీళ్ళ...
Read more