ఈ మధ్యన తెలుగోళ్ల క్రియేటివిటీ అదిరిపోతోంది. డిజిటల్ యుగంలో యూత్ చెలరేగిపోతోంది. సమయానికి తగ్గట్లు.. సందర్భాన్ని తమకు అనువుగా మార్చుకోవటం.. అందరికి ఆకట్టుకునేలా చేస్తున్నకొన్ని ప్రయత్నాలు ట్రెండ్...
Read moreతెలంగాణ హైకోర్టుకు ఆగ్రహం వచ్చింది. నిజానికి దాన్ని ధర్మాగ్రహం అనటం సబబుగా ఉంటుందేమో? వ్యవస్థలు చేస్తున్న తప్పులు ప్రజల జీవితాలకు ప్రమాదకరంగా మారుతున్న వేళ.. న్యాయం కోసం...
Read moreతెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా? పాలన గాడితప్పుతోందా? ఇదే చర్చ నెటిజన్ల మధ్య సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణలో కానీ.. కరోనా...
Read moreతెలంగాణ రాష్ట్రంలో సిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల దందాకు.. వారి ధన కాంక్షకు సామాన్యులు.. మధ్యతరగతి వారు బలైపోతున్నారు. వైద్యం కోసం కిందామీదా పడటం.. ఆసుపత్రుల్లో...
Read moreషర్మిల భద్రత విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం సభకు ముందు ఇచ్చిన భద్రతను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆమెకు కేటాయించిన భద్రతా సిబ్బందిని రాష్ట్ర...
Read moreఎంతటి వారైనా కావొచ్చు.. భార్యకు భర్తే అవుతారు. పిల్లలకు తండ్రి అవుతాడు. వ్యక్తిగతంగా చూస్తే ఒక సాధారణ జర్నలిస్టు స్థాయి నుంచి తాను పని చేసిన మీడియా...
Read moreతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా ఏ మాత్రం కలిసి రావటం లేదు. తొలి వేవ్ లో ఆయన తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి. తన తీరుకు...
Read moreపీసీసీ మాజీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి MSR (ఎం. సత్యనారాయణరావు - 87) గత రాత్రి...
Read moreఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) కన్నుమూశారు. కొన్ని వారాలుగా వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో ఆస్పత్రిలో...
Read moreకొద్ది రోజులుగా మే 2 తర్వాత ఎప్పుడైనా సరే.. లాక్ డౌన్ విధిస్తారన్న మాట తరచూ వినిపిస్తోంది. ఇక.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల సంగతి చెప్పాల్సిన...
Read more