ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రతి రోజు బాణం లాంటి లేఖను సంధిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ లేఖలో రఘురామ తూటాల్లాంటి...
Read moreకరోనాపై సీఎం జగన్ చేతులెత్తేశారని స్వయంగా వైసీపీ నేతలే చెప్పుకుంటున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కరోనాతో సహజీవనం తప్పదంటూ మెట్టవేదాంతం చెప్పిన జగన్...బ్లీచింగ్ పౌడర్,...
Read moreతెలంగాణలో రెండేళ్లుగా కొన 'సాగుతోన్న' టీపీసీసీ అధ్యక్షుడి ఎపిసోడ్ కు కాంగ్రెస్ అధిష్టానం చెక్ చెప్పిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వస్తోన్న ఊహాగానాలకు తగ్గట్టు మల్కాజ్ గిరి...
Read moreప్రస్తుతం ఏపీలో జగనన్న ఇళ్లపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పి...ఆ తర్వాత లబ్ధిదారులకు మెటీరియల్ , డబ్బు కూడా...
Read moreదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో ప్రధాని మోదీ రాజకీయాలపై మరోసారి ఫోకస్ పెట్టారు. త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, ఆల్రెడీ కొన్ని...
Read moreరాష్ట్రంలో కరోన మహమ్మారి వలన ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ నెల 29 న తెలుగుదేశం పార్టీ సాధన దీక్షను తలపెట్టింది. ఇందులో పాల్గొనడం...
Read moreఉట్టికెగరలేనమ్మ...స్వర్గానికెగిరిందట....ఈ సామెత జగన్ సర్కార్ కు అతికినట్టు సరిపోతుంది. ఓ వైపు ఏపీలో ఉన్న కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పెట్టెబేడె సర్దుకొని వెళ్లిపోతుంటే....మరోవైపు వైసీపీ నేతలు మాత్రం విశాఖను...
Read moreఅమ్మఒడి పథకాన్ని తమ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే, అమ్మఒడి పథకం ద్వారా తమ పిల్లల్ని బడికి...
Read moreఏపీ టీడీపీ నేతల మధ్య ఓ విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వైసీపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై శాసన వేదికలుగా నిలదీస్తున్న టీడీపీకి.. ఇప్పుడు పెద్ద చిక్కు...
Read moreఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు కట్టి ఇస్తున్న ఇళ్ల విషయంలో ఘనంగా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర...
Read more