ప్రభుత్వానికి నీటి పన్ను కట్టండి అంటూ రైతులకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం. కట్టక పోతే రైతు భరోసా రాదు,పంట నష్ట పరిహారం రాదు అంటున్న సచివాలయం సిబ్బంది....
Read moreటీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ప్రసంగించిన పార్టీ రథసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దేశానికి కావాల్సింది...
Read morehttps://twitter.com/PawanKalyan/status/1519275460865056769 పల్నాడులో అధికార పార్టీ క్యాడర్ వేసిన పోస్టర్లను చింపివేశారనే ఆరోపణలపై పల్నాడులో ముగ్గురు పాఠశాల విద్యార్థులను నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అన్ని పార్టీలు వైసీపీ...
Read moreవిజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,...
Read moreకొద్ది రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ ఇరుకు గదిలో ఓ యువతిపై ఆసుపత్రి సిబ్బంది గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సంచలనం రేపిన విషయం...
Read moreటీఆర్ఎస్ 21వ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్...తాజాగా ప్లీనరీ సందర్భంగా కూడా...
Read moreమారుతున్న గొంతుక.. మారుతున్న నాయకురాలు అని అనేందుకు సాక్ష్యం మరియు తార్కాణం అన్న గారి కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి . మొన్నటి వేళ ఆమె మీడియాతో ముచ్చటించారు....
Read moreగత కొద్ది రోజులుగా ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరుతారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం తాను చేరబోనని ఇవాళ ట్విటర్...
Read moreటీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. రేవంత్ నియామకంపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నప్పటికీ...చాలామంది...
Read moreప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఐ ప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమే...
Read more