వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయబోతున్నారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారం కాంగ్రెెస్ అధిష్టానంతో షర్మిల...
Read moreతెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. తనపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న నేపథ్యంలో నందిగామకు చెందిన సజ్జన...
Read moreఏపీలోని వైసీపీ సర్కారు మెడకు మరో ఉచ్చు తగులుకుంది. ఈ నెల మొదట్లో నిర్వహించిన అమ్మ ఒడి నిధుల విడుదల కార్య క్రమానికి పెద్ద ఎత్తున పాఠశాల...
Read moreఏపీలో ప్రాజెక్టులను సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా పడకేసిన ప్రాజెక్టులు పేరుతో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్...
Read moreఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు హైకోర్టు కూడా పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని కాపాడేందుకు...
Read moreవైసీపీ అధినేత, సీఎం జగన్ ఇటీవల కాలంలో చేస్తున్న పేదలు వర్సెస్ పెత్తందారుల మధ్యే వచ్చే ఎన్నిక ల్లో పోటీ ఉంటుందన్న కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు...
Read moreసీఎం జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, తమ హయాంలోనే పోలవరం పూర్తి చేస్తామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. కానీ, వైసీపీ నేతలు...
Read moreపల్నాడు ప్రాంతం గురించి ఏపీ ప్రజలకు పరిచయం అక్కరలేదు. రాయలసీమ తర్వాత రాష్ట్రంలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు...
Read moreకేంద్రప్రభుత్వానికి వైసీపీకి మధ్య ఉన్న బంధం ఎంతటి ధృదమైనదో మరోసారి తెలిసింది మణిపూర్లో అల్లర్లపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఇండియాకూటమి ప్రతిపాదించింది. దాన్ని లోక్ సభ స్పీకర్...
Read moreపార్టీల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఒక్కోసారి పార్టీల పరువును తీసేస్తుంటాయి. అయినా సరే నేతల మధ్య పోరు ఎప్పటికీ ఆగదు. ఇక అధినేతలు కూడా ఇవన్నీ...
Read more