ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరాతి ప్రాంత రైతాంగం వేసిన పిటిషన్లపై హైకోర్టులో నేడు(శుక్రవారం) విచారణ జరగనుంది. హైకోర్టువిచారణ షెడ్యూల్ ప్రకారం...
Read moreDetailsఏపీ రాజధాని అమరావతి భూముల్లో ఎస్సీలకు చెందిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నార ని.. కనీసం కేబినెట్లోనూ చర్చించకుండానే.. జీవో 41 ద్వారా వీటిని గత చంద్రబాబు...
Read moreDetailsఒక అనుభవం.. అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని అంటారు. ఒకసారి ఎదురు దెబ్బతగిలితే.. దాని నుంచి నేర్చుకున్న పాఠం.. అనేక సమస్యలకు పనిచేస్తుందని చెబుతారు. ఇక, రాజకీయాల్లో...
Read moreDetailsఒకరిని డ్యామేజ్ చేయటం ఎంత సులువు అన్న విషయం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. గడిచిన మూడు రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలో...
Read moreDetailsఅమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంపై పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ రెడ్డి కక్ష పూరిత ధోరణితో సీఐడీ విచారణను...
Read moreDetailsగతంలో జారీ చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల ఉపసంహరణపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వాటిపై ఫిర్యాదులుంటే....ఆ అభ్యర్థులను...
Read moreDetailsఅమరావతి రాజధాని భూముల్లో టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నాయకులు నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ నేతలు నిరాధారమైన...
Read moreDetailsవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ముందు నుంచి తన నిరసన గళాన్ని గట్టిగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ టీడీపీ నేతలు...
Read moreDetailsఏపీ సీఎం జగన్ తన ప్రభుత్వంలోను, కొన్ని రాజ్యాంగపరమైన పదవుల విషయంలోనూ తనతో అత్యంత సన్నిహిత ఆర్థిక సంబంధాలను నెరిపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని...
Read moreDetailshttps://twitter.com/SakshiHDTV/status/1374623843923365889 కర్నూలు ఎయిర్ పోర్టును జగన్ ఈరోజు ప్రారంభిస్తారట. అబ్బ జగన్ భలే మొగోడప్పా .... ఏం అభివృద్ధి సేత్తాన్నాడు అనుకుంటున్నారు కదా మరదే పబ్లిటీ అంటే....
Read moreDetails