అమరావతి భూముల విషయంలో టీడీపీపై వైసీపీ విషం చిమ్ముతోన్న సంగతి తెలిసిందే. కేవలం టీడీపీ నేతలపై పగ సాధించేందుకు రాజధానిపై జగన్ కక్షగట్టారని అందుకే, మూడు రాజధానులంటూ...
Read moreఏపీ అధికార పార్టీ వైసీపీలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయా? అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కే నాయకులపై వ్యతిరేకత చాపకింద నీరులా పెరుగుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు....
Read moreఅధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ విషయం రాజకీయ నాయకుల కంటే ఐఏఎస్ అధికారులకే ఎక్కువ తెలుసు. రాజకీయ బాస్ల మనసెరిగి వ్యవహరిస్తూనే.. పరిధి దాటకుండా చూసుకుంటుంటారు....
Read moreతమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. నవ రత్నాలు...
Read moreఅనంతపురం రాజకీయాల్లో జేసీ బ్రదర్స్కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తమ ఆసక్తికర వ్యాఖ్యలతో, పంచ్ డైలాగులతో జేసీ సోదరులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. కుండ బద్దలు...
Read moreతన పాదయాత్ర సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత, నేటి అధికార పక్ష నేత జగన్ ఎన్నో హామీలను గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఏపీలో సామాజిక...
Read moreఏపీలో ఉన్నది మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళలకు అన్ని రంగాల్లో జగన్ పెద్దపీట వేశారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. మహిళల రక్షణకు జగన్...
Read moreఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1985 బ్యాచ్ IAS అధికారి సమీర్ శర్మను కొత్త చీఫ్ సెక్రటరీగా బుధవారం నియమించింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ సెప్టెంబర్...
Read moreతమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందుంటుందని వైసీపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే, వృద్ధాప్య పెన్షన్ తో సహా పలు పథకాలలో...
Read moreఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల నుంచి...
Read more