``తలెత్తుకోలేకపోతున్నాం సార్.. ఏంటీ నిర్ణయాలు.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? పరువు పోతోంది సార్. ఎవరికీ ఏమీ చెప్పలేక పోతున్నాం``.. ఇదీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య...
Read moreఒక రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అత్యంత కీలకమైన వ్యక్తే అయినప్పటికీ.. మంత్రుల్లోనూ కొందరికి ప్రాధాన్యం ఉంటుంది. పరిపాలనలో వాళ్లు అత్యంత కీలకంగా ఉంటారు. ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకున్నపుడు...
Read moreఏపీ పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను జగన్ ఉప సంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే, కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి...
Read moreఏపీలో మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సీఎం జగన్ ఉపసంహరించుకోవడంపై టీడీపీ నేతలతోపాటు యావత్ ఆంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి...
Read more3 రాజధానుల కథ ముగియలేదు. 'ఏపీ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి' బిల్లును రద్దు చేయడం మరియు CRDA చట్టాన్ని రద్దు చేస్తారు అని ...
Read moreపార్లమెంటులో పాస్ చేసిన వ్యవసాయ బిల్లులు రైతులకు ఇష్టం లేదని తెలిసి వాటిని ఉపసంహరించుకోవడమే గాకుండా స్వయంగా ప్రధాని మోడీ రైతులను క్షమాపణ కోరాడు. తప్పు ఒప్పుకుని...
Read moreఅమరావతిపై జగన్ చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడారని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని తెలుగుదేశం సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలిసిన వాడికి చెప్పొచ్చు....
Read moreఓ వైపు ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపంసహారించుకుందని హైకోర్టుకు చెప్పారు. అమరావతి రైతులతో పాటు అమరావతికి మద్దతుగా మాట్లాడిన నేతలు, టీడీపీ,...
Read moreమాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదంటూ.. భీషణ ప్రతిజ్ఞలు చేసిన ఏపీముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. మూడు రాజధానుల విషయంలో ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. అదేసమయంలో...
Read moreఅమరావతి: మూడు రాజధానుల బిల్లును, ఏపీ సర్కారు తెచ్చిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్...
Read more