చిత్తూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో వైసీపీకి కీలక నేతగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డిపై...
Read moreఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు ముందుకు వస్తున్నాయంటే అందుకు ప్రధాన కారణం రాజధాని. క్యాపిటల్ ఎంత డెవలప్ అయిందో చూసి...
Read moreటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై మంత్రి రోజా సహా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతిత తెలిసిందే. లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా పోలీసుల...
Read moreటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజా అవాకులు చవాకులు పేలుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి...
Read moreసాధారణంగా సీఎం అధికారిక నివాసానికి రెండు, మూడు కిలోమీటర్ల పరిధి వరకు పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. ముఖ్యమంత్రి వంటి వీఐపీ నివసించే ప్రాంతం చుట్టూ భద్రతా బలగాలు...
Read moreవైసీపీలో అందరూ సమానం కాదా? కొందరు కొంచె ఎక్కువ.. మరికొందరు కొంచెం తక్కువా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలోనే జరుగుతున్నకీలక చర్చ. దీనికి కారణం.. పార్టీలో అనుసరిస్తున్న విధానాలేనని...
Read moreదేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో గవర్నర్లను మారుస్తూ.. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలో ఏపీ సహా.....
Read moreపలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఇది సాధారణ వార్త. అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మార్పు కూడా ఉంది ... ఇది సాధారణ వార్త కాదు....
Read moreటాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉండే నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. ఎవరైనా తనను గొడవలు, వివాదాల్లోకి లాగాలని చూసినా ఆయన సంయమనం పాటిస్తారు. విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు...
Read moreమాజీ ఉపరాష్ట్రపతి, బీజేపీ నాయకులు ఎం. వెంకయ్య నాయుడు తాజాగా ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. వివిధ కార్యాక్రమాల నిమిత్తం ఏపీలో పర్యటిస్తున్న ఆయన పశ్చిమ గోదావరిలో...
Read more