కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై...
Read moreతూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. చంద్రబాబు వెళ్లిన చోటల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే కాట్రావులపల్లిలో పంట పొలాలను...
Read moreబీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీని నడిపే విషయంలో...
Read moreచంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అపశ్రుతి జరిగింద. బూరుగుపూడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో అంతా టెన్షన్ పడ్డారు. ఆ కారు గుద్దడంతో చంద్రబాబు...
Read moreఏపీలో మూడు రాజధానులకు మాత్రమే తాము కట్టుబడి ఉన్నామని.. గత మూడేళ్లుగా ఏపీ అధికార పార్టీ వైసీపీ నాయకులు పదే పదే చెప్పారు. అంతేకాదు.. మూడు ప్రాంతాలకు...
Read moreవైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజాపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు ఛెరిగిన సంగతి తెలిసిందే. తనకు చీర, గాజులు పంపుతానని...
Read moreరోజా సొంత ఇలాకా నగరిలో వైసీపీ వర్సెస్ టీడీపీ ఉద్రిక్తత కొనసాగుతోంది. రోజా ఇంటికి చీర, జాకెట్ తీసుకుని తెలుగు మహిళలు వెళ్లిన ఘటన ఇరు వర్గాల...
Read moreటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పిచ్చాటూరులో యువగళం అంటూ కదం తొక్కుతున్న నారా లోకేష్...ఆర్టీసీ బస్సులో...
Read moreఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఆయనను సీఎం జగన్ ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. ఏబీవీని...
Read moreవచ్చే ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ ఎమ్మెల్యేలలో భయాలు మొదలవుతున్నాయి. జగన్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. ఆయన సమర్థుడు కాదని జనం అనుకుంటున్నారని... పాలన ఆయనకు చేతకావడం...
Read more