మినియాపోలిస్ లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 5వ మినీ మ‌హానాడు!

అమెరికాలోని మినియాపోలిస్ నగరములో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా 5వ మహానాడు కార్యక్రమము అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యన్.ఆర్.ఐ.యు.ఎస్.ఎ.విభాగం కో- ఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు,మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి,కీ.శే.నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జయరాం కోమటి మాట్లాడుతూ, విశాఖలో అవినీతి సామ్రాజ్యం నిర్మించటానికి అమరావతిని సమాధి చేయడం … Continue reading మినియాపోలిస్ లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 5వ మినీ మ‌హానాడు!