మేరీల్యాండ్ లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 6వ మ‌హానాడు!

యూ.ఎస్.ఏ.లోని మేరీల్యాండ్ లో తెలుగుదేశం పార్టీ ఎన్.ఆర్.ఐ విభాగం ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆరవ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జయరాం కోమటి గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసన మండలి సభ్యులు వై.వి.బి రాజేంద్రప్రసాద్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు. శ్రీనాధ్ రావుల నేతృత్వంలో ఈ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి … Continue reading మేరీల్యాండ్ లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 6వ మ‌హానాడు!