• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వారికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు

admin by admin
April 30, 2025
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
17
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం దర్శించేందుకు వచ్చిన ఏడుగురు భక్తులు గోడ కూలి మరణించారు. ఈ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు వెంటనే స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

బాధిత కుటుంబసభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.3 లక్షల నష్ట పరిహారం అందించాలని ఆదేశించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ ఘటనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడానని చంద్రబాబు చెప్పారు. ఈ ఘటనపై ముగ్గురు ఉన్నతాధికారులతో ఓ విచారణ కమిటీని కూడా వేశామని తెలిపారు.

ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన పవన్…మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

ఈ దుర్ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యానని మంత్రి లోకేశ్ అన్నారు. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. శిథిలాల తొలగింపు కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు.

Tags: 25 lakh rupees ex-gratiacm chandrababumishapsimhachalam templewall collapsed
Previous Post

అదరగొట్టిన బాలకృష్ణ చిన్నల్లుడి కాలేజీ

Next Post

సింహాచలం దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

Related Posts

Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Load More
Next Post

సింహాచలం దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

Latest News

  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra